Our Objectives

యువనేస్తం చారిటబుల్ ట్రస్టు ద్వారా చేసే కార్యక్రమాలు:-

1. అనాధ పిల్లలనుపేద పిల్లలను వారికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం. 
2. పిల్లల తల్లిదండ్రులకు చదువు పట్ల అవగాహన తెప్పించడం కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టడం.
3. పేదవారికిప్రజలకు తెలియని ప్రభుత్వ పథకాలు గురించి చెప్పి చైతన్య పరచడం.
4. ప్రకృతి సంరక్షణ కొరకు చెట్లు నాటడం.
5. కులమతవర్ణం మరియు వర్గ బేధాలు లేకుండా సహాయం అందించడం.
5. ప్రజల హక్కులపై ప్రజలకు అవగాహన కలిగించడం.
6. విద్యార్థులకు స్కూల్ కి సంబంధించిన Materials ఉచితంగా అందించడం.
7. పేద ప్రజలకు మరియు వృధాశ్రమాలలో ఉంటున్న వారికి వీలు ఉన్నప్పుడల్లా ఉచిత అన్నదాన శిబిరాలను ఏర్పాటు చెయ్యడం.
8. హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చెయ్యడం.
9. ప్రమాదాలలో గాయపడిన వారికి అండగా ఉండి దగ్గరలో ఉన్న హాస్పిటల్ లో చేర్పించడం.
10. పెళ్లి లేదా ఏ ఇతర కార్యాలలో అయిన మిగిలిన భోజనాన్ని వృధా కానివ్వకుండాఆకలితో ఉన్న అనాధలకుపేదలకు అందజేయడం.

No comments:

Post a Comment