పేదలకు, అనాధలకు మరియు వికలాంగులకు సహాయం చేస్తూ, రాబోయే
రోజుల్లో యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారికోసం ఆంద్రప్రదేశ్ లోని అన్నీ జిల్లాలోనూ ఆశ్రమాలు ఏర్పాటు చేయాడంతో
పాటు, ప్రస్తుత సమాజంలో జరుగుతున్న
పరిణామాలను దృష్టిలో ఉంచుకొని చదువు యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ పిల్లల
తల్లిదండ్రులకు చదువు పట్ల అవగాహన తెప్పించడం కోసం కొన్ని కార్యక్రమాలు చేపడుతూ, పేదవారికి, ప్రజలకు
తెలియని ప్రభుత్వ పథకాలు గురించి చెప్పి చైతన్య పరచడం మరియు కుల, మత, వర్ణం
మరియు వర్గ బేధాలు ప్రజలలో లేకుండా చెయ్యడానికి కృషి చెయ్యడంతో పాటు ప్రకృతి సంరక్షణ కొరకు చెట్లు
నాటడం. అలాగే వీలైనంత ఎక్కువమంది హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి తరచూ పేదలకోసం ఉచిత
వైద్య శిబిరాలు ఏర్పాటు చెయ్యడం.
No comments:
Post a Comment