ఈ రోజు 07.05.2020 యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉదయం 10గంటలకు ఏర్పేడు మండలం అముడూరు పంచాయితీ ST కాలనీలో ఉన్న కుటుంబాలకు 4 రకాల కూరగాయలను దాతల సహాయంతో రెండో సారి పంపిణీ చేశామని ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు,జిల్లా అధ్యక్షులు జస్వంత్ గారు తెలిపారు,ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ అముడూరు పంచాయతీ ST కాలనీ,మరియు రోడ్ సైడ్ లో అక్కడక్కడ ఉన్న 30 నిరుపేద కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశామని తెలిపారు, నిరుపేదలకు,అనాధులకు సహాయం చేయడానికి ధాతలు ముందుకు రావాలని కోరారు, సహాయం చేయడానికి ముందుకొచ్చిన దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు,దాతలు ఆర్థికంగాను లేదా నిత్యావసర వస్తువులు ఎవరైనా సహాయం చేయాలనుకున్నవారు 8466060513 ఈ నెంబర్ కి పోన్ చేయవలచిందిగా కోరుతున్నాము,ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మణిగారు, చందు గారుతదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment