ఈ రోజు 30.04.2020 యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు ఏర్పేడు మండలం సరస్వతి కండ్రిగ పంచాయితి ST కాలనీలో ఉన్న 45 కుటుంబాలకు బియ్యం,కూరగాయలను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశామని ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు,రాష్ట్ర అధ్యక్షులు వినోద్ గారు,జిల్లా అధ్యక్షులు జస్వంత్ గారు తెలిపారు,ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ అనాధులకు, నిరుపేదవాళ్ళకు సహాయం చేయడానికి ఎల్లప్పుడు యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంటామని తెలిపారు,ఈ రోజు సరస్వతి కండ్రిగ గ్రామం నుంచి150 కేజీల బియ్యం ట్రస్ట్ కి అందచేసారని మరియు కేశవ ఫ్యాషన్(పాపానాయుడు పేట)వారు ఆర్ధిక సహాయం తో ఈ కార్యక్రమం చేశామని తెలిపారు, నిరుపేదలకు,అనాధులకు సహాయం చేయడానికి ధాతలు ముందుకు రావాలని కోరారు, సహాయం చేయడానికి ముందుకొచ్చిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు,దాతలు ఆర్థికంగాను లేదా నిత్యావసర వస్తువులు ఎవరైనా సహాయం చేయాలనుకున్నవారు 8466060513 ఈ నెంబర్ కి పోన్ చేయవలచిందిగా కోరుతున్నాము,ఈ కార్యక్రమంలో అంగణవాడి టీచర్ భారతి గారు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment