యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజు 14.04.2020 మధ్యాహ్నం 3గంటలకు పోలీసులకు,ఆశావర్కర్లకు,పారిశుధ్య కార్మికులకు మజ్జిగ ప్యాకెట్స్,బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేశామని యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు తెలిపారు. ఈ సందర్బంగా మునిశేఖర్ మాట్లాడుతూ అందరికి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రతిరోజు అనాధులకు,నిరుపేదవాళ్ళకు సేవ చెయ్యాలనే లక్ష్యం తోనే ఈ రోజు కూడా మజ్జిగ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దయాకర్, మణి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment